పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్లు
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 750 వివరాలు: రాష్ట్రాల వారిగా ఖాళీలు.. 1. తెలంగాణ: 50 2. ఆంధ్రప్రదేశ్: 80 3. కర్ణాటక: 65 4. ఒడిశా: 85 5. తమిళనాడు: 85 6. పుదుచ్చెరి: 05 7. ఛత్తీస్గఢ్: 40 8. గుజరాత్: 100 9. హిమాచల్ ప్రదేశ్: 30 10. ఝార్ఖండ్: 35 11. పంజాబ్: 60 12. అస్సాం: 15 13. మహారాష్ట్ర: 100 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 20 - 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.48,480 - రూ.85,920. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 100. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 4. Website:https://punjabandsindbank.co.in/