Posts

Government Jobs

ఎన్‌ఎండీసీ స్టీల్‌ లిమిటెడ్‌లో వివిధ పోస్టులు

ఛత్తీస్‌గఢ్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎండీసీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 934 వివరాలు:  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌, బీఈ, డిప్లొమా, ఐటీఐ, పీజీ, సీఏ, ఎంఏ, ఎంబీఏ/పీజీడీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 50 ఏళ్లు. జీతం: నెలక పోస్ట్‌ కోడ్‌ సీఈ-2 - సీఈ-10కు రూ.40,000 - రూ.1,70,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 8. Website:https://nmdcsteel.nmdc.co.in/SteelCareers Apply online:https://nmdcsp.formflix.com/apply-online

Government Jobs

ఎన్‌ఎండీఎఫ్‌సీలో 10 మేనేజర్‌ పోస్టులు

దిల్లీలోని నేషనల్ మైనారిటీస్‌ డెవలప్‌మెంట్ & ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీఎఫ్‌సీ) మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 10 వివరాలు: 1. డిప్యూటీ మేనేజర్‌(కంపెనీ సెక్రటరీ): 01 2. అసిస్టెంట్ మేనేజర్‌(ప్రాజెక్ట్‌ లీగల్‌ & రికవరీ): 02 3. అసిస్టెంట్‌ మేనేజర్‌( ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): 01 4. అసిస్టెంట్య మేనేజర్‌(హెచ్‌ఆర్‌ఎం అండ్‌ అడ్మిన్‌): 01 5. ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్: 05 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 జనవరి 31వ తేదీ నాటికి డిప్యూటీ మేనేజర్‌ పోస్టుకు 32 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌కు 27 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 30 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు డిప్యూటీ మేనేజర్‌కు రూ.40,000 - రూ.1,40,000, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌కు రూ.25,000 - రూ.95,000, అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.30,000 - రూ.1,20,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 24. Website:https://nmdfc.org/recruitment

Government Jobs

హెచ్‌ఏఎల్‌ హైదరాబాద్‌లో టెక్నీషియన్‌ పోస్టులు

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) వివిధ విభాగాల్లో డిప్లొమా టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం ఖాళీల సంఖ్య: 16 వివరాలు: 1. డిప్లొమా టెక్నీషియన్‌(మెకానికల్‌): 01 2. డిప్లొమా టెక్నీషియన్‌(ఎలక్ట్రికల్): 02 3. డిప్లొమా టెక్నీషియన్‌(ఎలక్ట్రానిక్స్‌): 13 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 2025 మే 7వ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.23,000. దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 7. పరీక్ష తేదీ: 2025 మే 25. Website:https://hal-india.co.in/home

Admissions

ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ- తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూజీకేవై) పథకం ద్వారా అందిస్తున్న ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సులలో ఆసక్తి గల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: 1. అకౌంట్స్‌ అసిస్టెంట్‌(ట్యాలీ) 2. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసిస్టెంట్ 3. ఆటో మొబైల్ 2 వీలర్‌ సర్వీసింగ్‌ అర్హత: కోర్సులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(బీకామ్‌), ఇంటర్మీడియట్‌, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ ప్రాంత అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు. వయోపరిమితి: 18 - 30 ఏళ్లు ఉండాలి. కోర్సు వ్యవధి: మూడున్నర నెలలు. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్‌పూర్‌(గ్రామం), పోచంపల్లి(మండలం), యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ-508 284. అడ్మిషన్ల తేదీ: 2025 మే 5. కావలసిన పత్రాలు: అర్హత గల ఒరిజినల్ సర్టిఫికేట్స్‌, జిరాక్స్‌ సెట్‌, పాస్‌పొర్ట్ ఫోటో, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు. హైదరాబాద్‌-దిల్‌సుఖ్‌ నగర్‌ నుంచి 524 నంబరు బస్సు సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి: 9133908000, 9133908111, 9133908222, 9948466111 Website:https://www.srtri.com/

Government Jobs

Manager Posts In NMDFC

National Minorities Development & Finance Corporation (NMFDC) in Delhi is inviting applications for the Manager posts. Number of Posts: 10 Details: 1. Deputy Manager (Company Secretary): 01 2. Assistant Manager (Project Legal & Recovery): 02 3. Assistant Manager (Finance and Accounts): 01 4. Assistant Manager (HRM and Admin): 01 5. Executive Assistant: 05 Qualification: Degree, PG in the relevant discipline as per the post and work experience.  Age Limit: 32 years for the post of Deputy Manager, 27 years for Executive Assistant and 30 years for Assistant Manager as on 31st January 2025. Salary: Rs.40,000 - Rs.1,40,000 per month for Deputy Manager, Rs.25,000 - Rs.95,000 for Executive Assistant, Rs.30,000 - Rs.1,20,000 for Assistant Manager. Selection Process: Based on Written Test. Last Date of Online Application: May 24, 2025. Website:https://nmdfc.org/recruitment

Government Jobs

Technician Posts In HAL, Hyderabad

Hindustan Aeronautics Limited (HAL) is inviting applications for the Diploma Technician posts in various departments.  Number of Posts: 16 Details: 1. Diploma Technician (Mechanical): 01 2. Diploma Technician (Electrical): 02 3. Diploma Technician (Electronics): 13 Qualification: Diploma in the relevant discipline as per the post. Age Limit: 28 years as on 7th May 2025. Salary: Rs. 23,000 per month. Application Fee: Rs. 200 for General, OBC, EWS candidates, fee is exempted for SC, ST, PWBD candidates. Selection Process: Based on Written Test. Online Application Closing Date: 7th May 2025. Exam Date: 25th May 2025. Website:https://hal-india.co.in/career-details

Government Jobs

Posts In AP Capital Region Authority

Andhra Pradesh Capital Region Authority (APCRDA) is inviting applications for the vacant posts of Environment Specialist on contractual basis.  Details: Environment Specialist: 02 Qualification: Must have passed Master's Degree (Environmental Science) in the relevant discipline along with work experience as per the post. Application Process: Online. Application Starting Date: 18th April 2025. Last Date of Application: 9th May 2025. Website:https://crda.ap.gov.in/APCRDAV2/Views/Careers_View.aspx Apply online:https://crda.ap.gov.in/careers/General/Registration

Current Affairs

జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం

మన దేశంలో జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్‌ 24న నిర్వహిస్తారు. స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో పంచాయతీ రాజ్‌ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయి. గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడంలో, సామాజిక సాధికారతలో వీటి పాత్రను ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: పీవీ నరసింహారావు ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించే లక్ష్యంతో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991, సెప్టెంబరు 16న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 1992, డిసెంబరు 22న దీనికి ఆమోదం లభించింది. ఈ బిల్లుకు దేశంలోని 17 రాష్ట్రాల శాసనసభలు అంగీకారం తెలిపాయి. ఈ బిల్లుపై అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ 1993, ఏప్రిల్‌ 20న ఆమోదముద్ర వేయడంతో 73వ రాజ్యాంగ సవరణ, చట్టం (1992)గా మారి 1993, ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది.  దీన్ని పురస్కరించుకుని ఏటా ఏప్రిల్‌ 24న ‘జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం’గా జరుపుకోవాలని నాటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2010లో నిర్ణయించింది. 

Current Affairs

మాల్‌కు ‘జాతీయ ఉత్తమ పంచాయతీ’ అవార్డు

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి వైవీ రాజు 2025, ఏప్రిల్‌ 24న ప్రధాని మోదీ చేతుల మీదుగా ‘జాతీయ ఉత్తమ పంచాయతీ’ అవార్డు అందుకున్నారు. ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా, సొంత ఆదాయ వనరులను సమకూర్చుకుంటున్నందుకు ఆత్మనిర్భర్‌ పంచాయతీ విభాగంలో మాల్‌ ఈ అవార్డుకు ఎంపికైంది. బిహార్‌లోని మధుబనిలో పురస్కార ప్రదానోత్సవం జరిగింది.

Current Affairs

మహారాష్ట్ర

మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లాలో సుమారు మూడు వేల ఏళ్లనాటి నాగరికతను గుర్తించినట్లు నాగ్‌పుర్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రకటించారు. ఆ కాలం నాటి ఇళ్ల అనవాళ్లను కూడా తాము కనుగొన్నట్లు తెలిపారు. వాటిని ఇనుపయుగ కాలం నాటివిగా భావిస్తున్నారు. నాగ్‌పుర్‌ యూనివర్సిటీకి చెందిన ప్రాచీన భారత సంస్కృతి, పురావస్తు, చారిత్రక విభాగానికి చెందిన బృందం 2023-24లో బాబుల్‌గావ్‌ తాలుకాలోని పచ్ఖేడ్‌ గ్రామంలో గల పురావస్తు స్థలంలో తవ్వకాలు నిర్వహించింది. ఆ సందర్భంగా 8.73 మీటర్ల పరిధిలో పురాతన సాంస్కృతిక ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆ ఆనవాళ్లను ఇనుపయుగ కాలం, దాని ఉపకాలాలకు చెందినవాటిగా విభజించామన్నారు.