Posts

Current Affairs

దిల్నా, రూప

అత్యంత శీతల ప్రదేశంగా పేరుగాంచిన కేప్‌ హార్న్‌ సముద్రాన్ని దాటి భారత నౌకాదళ మహిళా సాహస యాత్రికులు దిల్నా, రూప చరిత్ర సృష్టించినట్లు నేవీ వర్గాలు 2025, ఫిబ్రవరి 15న తెలిపాయి. భారత నౌకాదళానికి చెందిన లెఫ్టినెంట్‌ కమాండర్లు అయిన వారు ‘ఐఎన్‌ఎస్‌ తరణి’ నౌకలో ‘నావికా సాగర్‌ పరిక్రమ-2’కు 2024లో శ్రీకారం చుట్టారు. వీరి యాత్ర దక్షిణ అమెరికాను చేరుకునే క్రమంలో గంటకు 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ 5 మీటర్ల మేర అలలు ఎగసిపడినా ధైర్యసాహసాలు ప్రదర్శించారు. కేప్‌ హార్న్‌ అనేది అంటార్కిటికాకు 800 కి.మీ. దూరంలో ఉంది.

Walkins

ఎన్‌ఐఈఎల్‌ఐటీలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 06 వివరాలు: 1. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 01 2. సీనియర్‌ రీసోర్స్‌ పర్సన్‌ (అడ్మిన్‌): 01 3. రిసోర్స్‌ పర్సన్‌ (అడ్మిన్‌)-01 4. రిసోర్స్‌ పర్సన్‌ (అకౌంట్స్‌)- 01 5. రిసోర్స్‌ పర్సన్‌ (డేటా సైన్స్‌)- 01 6. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌)- 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు 40 ఏళ్లు, ఇతర పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు రూ.50,000; సీనియర్‌ రీసోర్స్‌ పర్సన్‌కు రూ.25,000-రూ.35,000; రిసోర్స్‌ పర్సన్‌కు రూ.23,000-రూ.30,000; మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌కు రూ.21,000-రూ.23,000.  ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.200. ఇంటర్వ్యూ తేదీ: 27-02-2025. Website:https://nielit.gov.in/chennai/recruitments

Government Jobs

టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీలో పోస్టులు

ఫరిదాబాద్‌లోని బీఆర్‌ఐసీ- ట్రాన్స్‌లేషనల్ హెల్త్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సీనియర్‌ క్లినికల్ రిసెర్చ్‌ ఆఫీసర్‌: 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంస్‌, డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి.  వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.  జీతం: నెలకు రూ.1,25,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.236, ఎస్సీ, ఎస్టీ, పీడీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.118. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 06-03-2025. Website:https://thsti.res.in/en/Jobs

Government Jobs

ఎన్‌ఏఎఫ్‌ఈడీలో మేనేజర్‌ పోస్టులు

దిల్లీలోని నేషనల్‌ అగ్రికల్చర్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఏఎఫ్‌ఈడీ) మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 10 వివరాలు: 1. డిప్యూటీ మేనేజర్‌: 04 2. డిప్యూటీ మేనేజర్‌(అకౌంట్స్‌): 04 3. అసిస్టెంట్ మేనేజర్‌(లీగల్‌): 01 4. అసిస్టెంట్‌ మేనేజర్‌(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ), ఎల్ఎల్‌బీ, సీఏ, సీఎంఏ, బీకామ్, ఎంబీఏ(ఫైనాన్స్‌), మాస్టర్స్‌(బీఏ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి.  వయోపరిమితి: డిప్యూటీ మేనేజర్‌కు 40 ఏళ్లు, అసిస్టెంట్‌ మేనేజర్‌కు 35 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.47,600 - రూ.1,51,100, డిప్యూటీ మేనేజర్‌కు రూ. 53,100 - రూ.1,67,800. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 28-02-2025. Website:https://www.nafed-india.com/current-openings

Government Jobs

సీఎస్‌ఐర్‌- సీఎల్‌ఆర్‌ఐలో డ్రైవర్‌ పోస్టులు

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్‌ఐర్‌- సీఎల్‌ఆర్‌ఐ) డ్రైవర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: స్టాఫ్ కార్‌ డ్రైవర్‌: 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మోటర్‌ మెకానిజమ్‌లో అనుభవంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ కలిగి ఉండాలి.  వయోపరిమితి: 27 ఏళ్లు మించకూడదు.  జీతం: నెలకు రూ.19,900 - 63,200. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 11-03-2025. Website:https://clri.org/careers.aspx

Admissions

ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు

విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను 18 ఎంజేపీఏపీబీసీడబ్ల్యూ సంక్షేమ గురుకుల కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ (ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. ఎంసీజే ఏపీ బీసీ ఆర్‌జేసీ సెట్‌ 2025 ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు.  వివరాలు: మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీ ఆర్‌జేసీ సెట్‌-2025 ప్రవేశాలు:  మొత్తం బాలుర జూనియర్‌ ఇంటర్మీడియట్‌ సీట్లు: 1340 మొత్తం బాలికల జూనియర్‌ ఇంటర్మీడియట్‌ సీట్లు: 1340 అర్హత: విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.  వయసు: 31.08.2025 నాటికి 17 ఏళ్లు మించకూడదు.   ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు. ప్రవేశ పరీక్ష: ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. ప్రతి ఒప్పు సమాధానానికి ఒక మార్కు ఉంటుంది, తప్పు సమాధానానికి మార్కులో నాలుగో వంతు కోత విధిస్తారు. తీసుకునే గ్రూపును అనుసరించి సబ్జెక్టుల వారిగా మార్కులు ఉంటాయి. పరీక్షా కేంద్రం: ఆంధ్రప్రదే    శ్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేర్‌ కలశాలల్లో ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు. దరఖాస్తు రుసుము: రూ.250. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15.03.2025. ప్రవేశ పరీక్ష: 20.04.2025. Website:https://mjpapbcwreis.apcfss.in/ Apply online:https://mjpapbcwreis.apcfss.in/paymentPage

Admissions

ఏపీ బీసీ గురుకులాల్లో బ్యాక్‌లాగ్‌ ప్రవేశాలు

విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను బ్యాక్‌ లాగ్ (6, 7, 8, 9వ తరగతుల)లో మిగిలి ఉన్న ఖాళీలను (ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశాలకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2025 ప్రవేశాలు:  6, 7, 8, 9వ తరగతిలో బ్యాక్‌ లాగ్‌ ప్రవేశాలు అర్హత: ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2025- 26 విద్యా సంవత్సరంలో చేరాలనుకుంటే తరగతికి ముందు ఉండే తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. ఉదాహరణకు ఆరో తరగతి ప్రవేశానికి ఐదో తరగతి చదువుతూ ఉండాలి. ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు. ప్రవేశ పరీక్ష: ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు తెలుగు (20)ఇంగ్లిష్(20 మార్కులు), గణితం(20 మార్కులు) ఈవీఎస్‌ (40 మార్కులకు) ఉంటుంది. మిగితా అన్ని తరగతుల్లో ప్రవేశాలకు తెలుగు(20 మార్కులు), ఇంగ్లిష్(20 మార్కులు), గణితం(20 మార్కులు), సైన్స్‌(20 మార్కులు), సాంఘికశాస్త్రం(20 మార్కులు)లకు పరీక్ష నిర్వహిస్తారు.  పరీక్షా కేంద్రం: విద్యార్థుల సంబంధిత జిల్లాలో పరీక్ష నిర్వహిస్తారు.  ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు. దరఖాస్తు రుసుము: రూ.100. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు: 15.03.2025. ప్రవేశ పరీక్ష తేదీ: 28.04.2025. Website:https://mjpapbcwreis.apcfss.in/ Apply online:https://mjpapbcwreis.apcfss.in/paymentPage

Admissions

ఏపీ బీసీ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశాలు

విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ బాలబాలికల పాఠశాలల్లో 6600 సీట్ల భర్తీకి 2025-26 విద్యాసంవత్సరానికి గాను అయిదో తరగతి (ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. వివరాలు: మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2025 ప్రవేశాలు:  మొత్తం సీట్ల సంఖ్య: 6,600 అర్హత: విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. వయసు: ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు 11 ఏళ్ల మధ్య; ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 12 ఏళ్ల మధ్య ఉండాలి.  ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు. ప్రవేశ పరీక్ష: ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. తెలుగు(15 మార్కులు), ఇంగ్లిష్(25 మార్కులు), గణితం(30 మార్కులు), పరిసరాల విజ్ఞానం(30 మార్కులు) సబ్జెక్టులో నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా కేంద్రం: విద్యార్థుల సంబంధిత జిల్లాలో పరీక్ష నిర్వహిస్తారు.  ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు. దరఖాస్తు రుసుము: రూ.100. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15.03.2025. Website:https://mjpapbcwreis.apcfss.in/ Apply online:https://mjpapbcwreis.apcfss.in/paymentPage  

Walkins

Project Engineer Posts In NIELIT, Chennai

National Institute of Electronics & Information Technology (NIELIT), Chennai is conducting online interviews for the following posts on contract basis. No. of Posts: 06 Details: 1. Project Engineer: 01 2. Senior Resource Person (Admin): 01 3. Resource Person (Admin)-01 4. Resource Person (Accounts)- 01 5. Resource Person (Data Science)- 01 6. Multi Tasking Staff (MTS)- 01 Eligibility: Degree, BE/B.Tech, ME/M.Tech in the relevant discipline as per the post and work experience should be required. Age Limit: Not more than 40 years for Project Engineer and 45 years for other posts. Salary: Per month Rs.50,000 for Project Engineer; Senior Resource Person Rs.25,000-Rs.35,000; Resource Person Rs.23,000-Rs.30,000; Multi-Tasking Staff Rs.21,000-Rs.23,000. Selection Process: Based on Online Interview. Application Fee: Rs.200. Interview Date: 27-02-2025. Website:https://nielit.gov.in/chennai/recruitments

Government Jobs

Posts In THSTI-BRIC

BRIC- Translational Health Science and Technology Institute (THSTI-BRIC), Faridabad is inviting applications for the Senior Clinical Research Officer posts. Post Name - Vacancies Senior Clinical Research Officer: 03 Qualification: Must have passed MD, MS, DNB in ​​the relevant discipline as per the post along with work experience.  Age Limit: Not more than 45 years.  Salary: per month Rs. 1,25,000. Application Fee: Rs. 236 for General, OBC, EWS candidates, Rs. 118 for SC, ST, PDWBD candidates. Selection Process: Based on Written Test, Skill Test, Interview. Last Date of Online Application: 06-03-2025. Website:https://thsti.res.in/en/Jobs