ఎక్స్ఐఎస్ఎస్లో పీజీడీఎం ప్రోగ్రాం
జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్విస్, రాంచీ 2026-28 సంవత్సారానికి పీజీడీఎం ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) 2026-28 స్పెషలైజేషన్లు: హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (పీజీడీఎం-హెచ్ఆర్ఎం) రూరల్ మేనేజ్మెంట్ (పీజీడీఎం-ఆర్ఎం) మార్కెటింగ్ మేనేజ్మెంట్ (పీజీడీఎం-ఎంఎం) ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (పీజీడీఎం-ఎఫ్ఎం) అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గ్జాట్ 2026, క్యాట్ 2025, సీమ్యాట్ 2026, ఎక్స్ఐఎస్ఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అర్హతలు కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 15.12.2025. Website:https://xiss.ac.in/admission/?utm_source=kollegeapply&utm_medium=PNP28&utm_campaign=2026&gad_source=1