Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

National Safety Day

♦ National Safety Day in India is observed every year on March 4 to generate awareness and commitment to working safely. On March 4, 1966, the National Safety Council was established with the goal of creating, growing, and maintaining a voluntary movement related to safety, health, and the environment (SHE). ♦ On the day of its founding, seven years later, in 1972, National Safety Day was first observed. The purpose of the day is to increase public knowledge of all safety regulations, including those pertaining to the environment, workplaces, health, and roadways.

Current Affairs

World Obesity Atlas 2026

♦ According to the World Obesity Atlas 2026, India now ranks second globally for children who are overweight and living with obesity after China, beating the US and other Western nations. Compiling figures till 2025, researchers estimated that India could have 41 million children with high body mass index (BMI) and 14 million living with obesity.  ♦ In India, altogether 14.9 million children in the five to nine age group and more than 26 million children in the 10-19 age bracket were overweight or obese in 2025. Worldwide, the atlas found that more than one in five (20.7 per cent) in the 5-19 age group are living with obesity or are overweight, an increase of 14.6 per cent since 2010. ♦ Of the eight countries projected to have more than 10 million children with high BMI, China, India and the US each had over 10 million children living with obesity. China leads both categories, with 62 million children with high BMI and 33 million with only obesity, followed by India and the US (27 million high BMI; 13 million obesity). ♦ The Atlas presents a series of childhood obesity prevalence projections for the period 2025 to 2040. Estimates suggest that in this period, 20 million children in India will be living with obesity and 56 million will be either overweight or living with obesity.

Current Affairs

Jyotiraditya Scindia

♦ Union Minister for Communications and Development of North Eastern Region, Jyotiraditya Scindia, inaugurated the Bharat Pavilion at Mobile World Congress 2026 in Barcelona. The Bharat Pavilion this year (2026) features more than 40 Indian telecom innovators spanning the entire value chain, including 4G and 5G technologies, emerging 6G research, Open RAN, optical and satellite communications, semiconductor design, AI-driven network intelligence, cybersecurity solutions, telecom software, and digital platforms.  ♦ India’s participation at the global technology platform has been organised by the Telecom Equipment and Services Export Promotion Council (TEPC), with support from the Department of Telecommunications under the Ministry of Communications, Government of India.

Current Affairs

జాతీయ భద్రతా దినోత్సవం

దేశంలోని ప్రజలకు రక్షణ (Security), భద్రత (Safety) కల్పించే సామర్థ్యాన్ని జాతీయ భద్రత అంటారు. అంతర్గత స్థిరత్వం, భౌగోళిక ప్రయోజనాల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. జాతీయ భద్రత, ప్రజారోగ్యం, పర్యావరణ రక్షణే ధ్యేయంగా నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌ (ఎన్‌ఎస్‌సీ) ఆఫ్‌ ఇండియా ఏర్పాటైంది. దీని ఆవిర్భావానికి గుర్తుగా ఏటా మార్చి 4న ‘జాతీయ భద్రతా దినోత్సవం’గా (National Safety Day) నిర్వహిస్తారు. పర్యావరణం, కార్యాలయ భద్రత, ఆరోగ్య నియమాలు, మానవ ఆరోగ్య విషయాలతో సహా అన్ని రకాల భద్రతా నిబంధనల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం సమాజంలోని అన్ని రంగాల్లో భద్రతపై అవగాహన కల్పించే ధ్యేయంతో భారత ప్రభుత్వం 1966, మార్చి 4న నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌ (ఎన్‌ఎస్‌సీ) ఆఫ్‌ ఇండియాను నెలకొల్పింది. దీని ఏర్పాటుకు గుర్తుగా ఏటా ఆ తేదీన ‘జాతీయ భద్రతా దినోత్సవం’గా నిర్వహించాలని నిర్ణయించింది. భద్రతపై విస్తృత ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మార్చి 4 నుంచి 11 వరకు జాతీయ భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తారు. 

Current Affairs

సహకార క్లబ్‌లు

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో సహకార క్లబ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా విద్యావ్యవస్థకు సహకార సంఘాలను పరిచయం చేయనుంది. విద్యార్థులకు ఈ వేసవిలో అవగాహన తరగతులను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యోగులు, వినియోగదారులు, పట్టణ, గృహ నిర్మాణ, పారిశ్రామిక, చేనేత, మత్స్య, గీతకార్మిక తదితర విభాగాల్లో కలిపి 52 వేల వరకు సహకార సంఘాలు పని చేస్తున్నాయి. అయితే, చాలామందికి కోఆపరేటివ్‌ సొసైటీల ప్రయోజనాలు, నియమనిబంధనలు, ప్రభుత్వ రాయితీలు తదితర అంశాలపై క్షుణ్నంగా తెలియడంలేదు. సరైన అవగాహన లేకపోవడంతో వాటి నిర్వహణలోనూ సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహకార వ్యవస్థపై విద్యార్థులకు సమగ్రంగా అవగాహన కల్పిస్తే... భవిష్యత్తులో వారు సహకార సంఘాల ఏర్పాటు, నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తారని సహకార శాఖ భావిస్తోంది. 

Current Affairs

ఇక్రా నివేదిక

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశీయ ఆతిథ్య రంగం 9-12% ఆదాయ వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదికలో పేర్కొంది. దేశీయ ప్రయాణాలు, ఎంఐసీఈ (సమావేశాలు, ప్రోత్సాహకాలు, కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్‌లు) కార్యకలాపాలు, వివాహాలు, స్థిరమైన కార్పొరేట్‌ డిమాండ్‌ ఇందుకు కలిసొస్తున్నాయని ఇక్రా వెల్లడించింది. 2025-26లో దేశవ్యాప్తంగా ప్రీమియం హోటళ్లలో ఆక్యుపెన్సీ (గదుల భర్తీ) 72-74 శాతానికి చేరుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో ఇది 71-73 శాతంగా ఉంది. 

Current Affairs

బాలల్లో ఊబకాయం నివారణ కొత్త లక్ష్యం 2030

బాలల్లో ఊబకాయాన్ని నిరోధించాలనే లక్ష్యాన్ని అందుకోవడంలో భారత్‌తో సహా పలు దేశాలు విఫలమవుతున్నాయని ప్రపంచ దేహస్థౌల్య నిరోధ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. అసలు 2025 ఏడాదిలోగా ఈ లక్ష్యాన్ని సాధించాలని ఆశించినా నెరవేరకపోవడంతో గడువును 2030కి పొడిగించారు. 2040కల్లా భారత్‌లో 2 కోట్ల మంది బాలలు ఊబకాయంతో, 5.6 కోట్ల మంది అధిక బరువుతో బాధపడతారని సమాఖ్య అంచనా. 2026, మార్చి 4న ఈ సమాఖ్య విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025 నాటికి చైనా, భారత్, అమెరికాలలో ఒక్కో దేశంలో కోటి కంటే ఎక్కువ మంది చిన్నారులు ఊబకాయంతో బాధపడుతున్నారు.  భారత్‌లో 4.1 కోట్ల మంది అధిక బీఎంఐతో, 1.4 కోట్ల మంది ఊబకాయం రుగ్మతతో ఉన్నారు. 

Walkins

సీఎంఈఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు

పశ్చిమబెంగాల్‌, దుర్గాపుర్‌లోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 42 వివరాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-II: 09 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 14 జేఆర్‌ఎఫ్‌/ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 01 జేఆర్‌ఎఫ్‌/ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I/II: 01 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II: 05 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01 ప్రాజెక్ట్‌ ఎస్‌ఆర్‌ఎఫ్‌: 02 ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌: 04 సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 04 ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌/ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌/సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. గేట్‌/నెట్‌ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.20,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-Iకు రూ.25,000 - రూ.31,000; ప్రాజెక్ట్ అసోసియేట్-IIకు రూ.28,000- రూ.35,000; ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.49,000; సీనియర్ పోస్టులకు రూ.42,000-రూ.56,000. వయోపరిమితి: ప్రాజెక్ట్ అసిస్టెంట్/అసోసియేట్‌కు 35 ఏళ్లు; సీనియర్/ప్రిన్సిపల్ అసోసియేట్‌కు 40-45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలు: 16, 17 మార్చి 2026. వేదిక: సీఎస్‌ఐఆర్‌ - సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, దుర్గాపూర్‌. Website:https://www.cmeri.res.in/vacancy

Government Jobs

దిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డులో ఉద్యోగాలు

దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  మొత్తం పోస్టుల సంఖ్య: 216  వివరాలు: ముఖ్యమైన పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ (టూరిజం, అకౌంట్స్, లీగల్, ఐటీ, పబ్లిక్ రిలేషన్స్), రేడియో గ్రాఫర్, ఆప్టోమెట్రిస్ట్, రిపోర్టర్, పట్వారీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 వంటి పలు రకాల పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు: పోస్టును బట్టి విద్యార్హతలు మారుతూ ఉంటాయి: అసిస్టెంట్ మేనేజర్ (టూరిజం): టూరిజంలో మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్): సీఏ/సీఎంఏతో పాటు 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): ఎల్‌ఎల్‌బీతో పాటు 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. రేడియో గ్రాఫర్: సైన్స్ గ్రూపుతో ఇంటర్మీడియట్ & రేడియోగ్రఫీలో డిప్లొమా/సర్టిఫికేట్/బీఎస్సీలో ఉత్తీర్ణత ఉండాలి.  పట్వారీ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: సాధారణంగా 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. (పోస్టును బట్టి మారుతుంది). నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. జీతం (పే స్కేల్): ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.18,000 నుంచి రూ.1,51,100 వరకు వేతనం లభిస్తుంది. దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము రూ.100/-. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికోద్యోగులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది. ఎంపిక ప్రక్రియ: టైర్-1 & టైర్-2 పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. (ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు). పోస్టు అవసరాలను బట్టి స్కిల్ టెస్ట్/ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా నిర్వహించవచ్చు. దరఖాస్తు విధానం: అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్:https://dsssbonline.nic.in దరఖాస్తుల ప్రారంభ తేదీ: 27 ఫిబ్రవరి 2026 (మధ్యాహ్నం 12:00 గంటల నుంచి). దరఖాస్తుకు చివరి తేదీ: 28 మార్చి 2026 (రాత్రి 11:59 గంటల వరకు). Website:https://dsssb.delhi.gov.in/recruitment

Government Jobs

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో స్టేట్‌ కో-ఆర్డినేటర్ పోస్టులు

దిల్లీలోని డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌ ఒప్పంద ప్రాతిపదికన స్టేట్ కో-ఆర్డినేటర్‌, సెక్యూరిటీ అడ్మిన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 12 వివరాలు: 1. స్టేట్‌ కో-ఆర్డినేటర్‌: 11 2. సెక్యూరిటీ అడ్మిన్‌: 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 20 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మార్చి 15.  Website:https://negd.gov.in/careers/