Posts

Walkins

ఏఐఏఎస్‌ఎల్‌లో హ్యాండీమ్యాన్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి గోవాలోని దబోలిమ్ ఎయిర్‌పోర్టులో కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 429. వివరాలు: 1. డ్యూటీ మేనేజర్: 4 పోస్టులు 2. డ్యూటీ ఆఫీసర్ - ప్యాసింజర్: 3 పోస్టులు 3. సూపర్‌వైజర్- ర్యాంప్/ మెయింటెనెన్స్: 3 పోస్టులు 4. జూనియర్ ఆఫీసర్- కస్టమర్ సర్వీసెస్: 5 పోస్టులు 5. జూనియర్ ఆఫీసర్- టెక్నికల్: 7 పోస్టులు 6. జూనియర్ సూపర్‌వైజర్- ర్యాంప్/ మెయింటెనెన్స్: 8 పోస్టులు 7. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 27 పోస్టులు 8. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 57 పోస్టులు 9. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 40 పోస్టులు 10. సీనియర్ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 4 పోస్టులు 11. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 18 పోస్టులు 12. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 39 పోస్టులు 13. హ్యాండీమ్యాన్: 177 పోస్టులు 14. హ్యాండీ ఉమెన్: 37 పోస్టులు మిధాని, హైదరాబాద్‌లో 31 అసిస్టెంట్ ఖాళీలు: అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, డ్రైవింగ్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు రుసుము: రూ.500. ఇంటర్వ్యూ తేదీలు: 24, 25, 26, 27 & 28-10-2024. వేదిక: ఫ్లోరా గ్రాండ్, వడ్డెం లేక్‌ దగ్గర, రేడియో ముండియల్ ఎదురుగా, వాస్కో డా గామా, గోవా. Website:https://www.aiasl.in/

Government Jobs

మంగళగిరి ఎయిమ్స్‌లో గ్రూపు ఎ, బి, సి పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్ట్ ప్రాతిపదికన గ్రూపు ఎ, బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 93 వివ‌రాలు: గ్రూపు - ఎ పోస్టులు: 1. మెడికల్ ఆఫీసర్: 02 2. మెడికల్ ఫిజిసిస్ట్: 02 3. సైకాలజిస్ట్: 02 గ్రూపు-బి పోస్టులు: 4. ప్రోగ్రామర్: 01 5. స్టోర్ కీపర్: 01 6. జూనియర్ ఇంజినీర్: 01 7. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01 8. మెడికల్ సోషల్ సర్వీస్ (ఆఫీసర్ గ్రేడ్-2): 02 9. పెర్ఫ్యూషనిస్ట్ : 01 10. అసిస్టెంట్ డైటీషియన్: 02 11. టెక్నీషియన్: 24 12. ఎంబ్రియాలజిస్ట్: 01 13. అసిస్టెంట్: 02 గ్రూపు-సి పోస్టులు: 14. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్: 01 15. ఎల్‌డీసీ: 05 16. అటెండెంట్: 04 17. హాస్పిటల్ అటెండెంట్ (గ్రేడ్-3): 40 18. స్టెనోగ్రాఫర్: 01 విభాగాలు: ఆయుష్, రేడియేషన్‌ థెరపీ/ అంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, క్లినికల్/ చైల్డ్, ఏసీ/ రిఫ్రిజిరేటర్, ల్యాబొరేటరీ, హైజినిస్ట్, మార్చురీ, ఎగ్జిక్యూటివ్/ పర్సనల్ తదితరాలు. అర్హత: ఇంటర్మీడియట్, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), బీఈ/బీటెక్, ఎంబీబీఎస్, పీజీ (ఎంఎస్సీ/ ఎంఏ), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయో పరిమితి: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.1500; ఎస్సీ/ఎస్టీలకు రూ.1000; దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. గ్రూపు-ఎ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను ‘రిక్రూట్‌మెంట్ సెల్, రూమ్ నంబర్: 205, రెండో అంతస్తు, లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్‌ మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్’ చిరునామాకు పంపించాలి. ఎంపిక ప్రక్రియ: గ్రూపు ఎ పోస్టులకు ఇంటర్వ్యూ, గ్రూపు బి, సి పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా. ఆఫ్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: 29.10.2024 Website:https://www.aiimsmangalagiri.edu.in/

Apprenticeship

వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు

మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య‌: 316 వివరాలు: 1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 101 పోస్టులు 2. టెక్నీషియన్ అప్రెంటిస్: 215 పోస్టులు అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత. విభాగాలు: మైనింగ్ ఇంజినీరింగ్, మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్, మైన్ సర్వేయింగ్. స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9000; టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.8000. శిక్షణ కాలం: ఒక సంవత్సరం. ఎంపిక ప్రక్రియ: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-10-2024. Website:http://www.westerncoal.in/index1.php Apply online:http://103.59.142.228:8081/Apprenticeship1/

Apprenticeship

బీఈఎల్‌, ఘజియాబాద్‌లో డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు

ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్- కింది బ్రాంచుల్లో ఏడాది డిప్లొమా అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థులను నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 90 వివరాలు: విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్. అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.  స్టైపెండ్: నెలకు రూ.12,500. వయో పరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.  ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 04-11-2024. Website:https://bel-india.in/

Admissions

తెలంగాణలో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్‌)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్‌ కోర్సు

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి 27 ప్రభుత్వ/ ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్‌)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు: మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (ఫీమేల్‌)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్‌ కోర్సు సీట్ల సంఖ్య: ప్రభుత్వ విద్యా సంస్థల్లో 180. ప్రైవేట్ విద్యా సంస్థల్లో 860. మొత్తం సీట్ల సంఖ్య: 1,040. అర్హత: ఏదైనా గ్రూప్‌లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. ఎంపిక ప్రక్రియ: ఇంటర్మీడియట్ మార్కులు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిపు, ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-10-2024. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే తేదీ: 31-10-2024. తరగతుల ప్రారంభం: 01-11-2024. Website:https://chfw.telangana.gov.in/home.do

Admissions

మనూలో బీఈడీ (ఓడీఎల్‌) ప్రోగ్రామ్

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) 2024-25 విద్యా సంవత్సరానికి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఓడీఎల్‌) అర్హత: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొందిన ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులు అర్హులు.  బోధనా మాధ్యమం: ఉర్దూ. ప్రోగ్రామ్ వ్యవధి: రెండేళ్లు (4 సెమిస్టర్లు). ప్రవేశ ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా. రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1,000. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30-10-2024. ప్రవేశ పరీక్ష తేదీ: 03-11-2024. ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి: 06-11-2024. Website:https://manuu.edu.in/

Admissions

కిత్తూరు రాణి చెన్నమ్మ బాలికల సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలు

కర్ణాటక రాష్ట్రం కిత్తూరులోని కిత్తూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ సైనిక్‌ స్కూల్‌ ఫర్‌ గర్ల్స్‌- 2025-26 విద్యా సంవత్సరానికి ఆరోతరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ‘ఆలిండియా ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌’ ద్వారా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ పాఠశాలలో ప్రవేశం పొందిన బాలికలు 12వ తరగతి(సైన్స్‌ స్ట్రీం) వరకు చదువుకోవచ్చు. సైనిక్‌/ మిలిటరీ స్కూల్స్‌ నిబంధనల ప్రకారం సీబీఎస్‌ఈ విధానంలో బోధన ఉంటుంది.  వివరాలు: కిత్తూరు రాణి చెన్నమ్మ గురుకుల బాలికల సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలు అర్హత: గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. నిర్దిష్ట శారీర ప్రమాణాలు తప్పనిసరి. వయసు: విద్యార్థినులు 2025 జూన్‌ 1 నాటికి పదేళ్లు నిండి పన్నెండేళ్లలోపు ఉండాలి. ప్రవేశ విధానం: జాతీయ స్థాయిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత పొందిన వారికి ఇంటర్య్వూలు, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టులు ఉంటాయి. పరీక్ష వివరాలు: ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ను ఇంగ్లీష్‌, కన్నడ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. విద్యార్థినులు దరఖాస్తులో సూచించిన మాధ్యమంలో మాత్రమే ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. ప్రశ్నపత్రంతోపాటే ఆన్సర్‌ బుక్‌లెట్‌ను ఇస్తారు. పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ మేథమెటిక్స్‌- 150 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌- 50 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌- 50 మార్కులు, ఇంటెల్లిజెంట్‌ కోషంట్‌/ మెంటల్‌ ఎబిలిటీ- 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.  పరీక్ష ఫీజు: సాధారణ అభ్యర్థులకు రూ.2000, ఎస్సీ/ ఎస్టీలకు (కర్ణాటకలో నివసిస్తున్న వారికి మాత్రమే) రూ.1600. పరీక్ష కేంద్రాలు: కిత్తూర్‌, విజయపూర్‌, బెంగళూరు, కలబురగి. స్కూలు వార్షిక ఫీజు: రూ.2,24,300. దరఖాస్తు ఫీజు: జనరల్‌ కేటగిరీ విద్యార్థినులకు రూ.2,000; ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు రూ.1600 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పంపాల్సిన చిరునామా: ద ప్రిన్సిపల్‌, కిత్తూర్‌ రాణి చెన్మమ్మ రెసిడెన్షియల్‌ సైనిక్‌ స్కూల్‌ ఫర్‌ గర్ల్స్‌, కిత్తూర్‌ 591115, బెలగావి జిల్లా, కర్ణాటక. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.10.2024. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 15.12.2024. ఆలస్య రుసుముతో దరఖాస్తుకు తేదీలు: 16.12.2024 నుంచి 31.12.2024. ప్రవేశ పరీక్ష తేదీ: 02.02.2025. Website:https://kittursainikschool.org/entrance-examination/ Apply online:https://www.onlinesbi.sbi/sbicollect/icollecthome.htm?corpID=635450

Current Affairs

Dr Jitendra Singh

♦ Union Minister of State for Science and Technology (Independent Charge) Dr Jitendra Singh unveiled Pavana Chitra, India's first Airport based self-powered indoor air quality monitoring facility at Thiruvananthapuram International Airport. ♦ The off-grid air quality monitor is powered by indigenous indoor solar cells developed by CSIR-NIIST, crafted from locally available materials. ♦ The air quality monitor operates off-grid, highlighting India’s advancements in sustainable technology using locally sourced materials.

Current Affairs

Aditi Anand

♦ Aditi Anand was honored with the prestigious Emerging Illustrator award at the Victoria and Albert Museum's Illustration Awards in London. She received the award at a recent ceremony for her artwork ‘Marigolds’, which poignantly addresses the theme of child labour in India. ♦ Her artwork will be displayed at the V&A Museum until September 2025, having been selected from over 2,000 entries nationwide.  ♦ Anand's work, inspired by Indian flower markets, explores the dichotomy of beauty and bleakness through vibrant illustrations that tell a compelling story.  

Current Affairs

WR Chess Masters Cup 2024

♦ India’s Arjun Erigaisi has won the WR Chess Masters Cup 2024 title in London on 18 October 2024. He defeted Maxime Vachier-Lagrave of France in the finals.  ♦ Arjun displayed great form and precision throughout the event to bag the winner’s prize of 20000 Euros and 27.84 FIDE circuit points.  ♦ With this victory, Arjun’s live Elo rating touched 2796, moving him closer to the coveted 2800 mark.