Published on Jan 25, 2025
Current Affairs
హరిహరనాథ శర్మ, లక్ష్మణరావు ప్రమాణం
హరిహరనాథ శర్మ, లక్ష్మణరావు ప్రమాణం

హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావుతో 2025, జనవరి 24న ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ప్రమాణం చేయించారు.

హైకోర్టుకు ఆమోదిత న్యాయమూర్తులు 37 మంది ఉండాలి. ప్రస్తుతం వీరిద్దరితో ఈ సంఖ్య 30కి చేరింది.