Published on Nov 18, 2024
Current Affairs
సురేఖకు స్వర్ణం
సురేఖకు స్వర్ణం

ప్రపంచ ఇండోర్‌ ఆర్చరీ సిరీస్‌ టోర్నీలో విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణం నెగ్గింది. 2024, నవంబరు 17న లక్సంబర్గ్‌లో జరిగిన కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆమె 147-145 తేడాతో మరీటా (బెల్జియం)ను ఓడించింది.

అంతకుముందు సెమీస్‌లో ఆమె షూటాఫ్‌లో ఎలీసా (ఇటలీ)పై గెలిచింది.