Published on Feb 28, 2025
Current Affairs
సెబీ చీఫ్‌గా తుహిన్‌ కాంత పాండే
సెబీ చీఫ్‌గా తుహిన్‌ కాంత పాండే

మార్కెట్ల నియంత్రణ సంస్థ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) చీఫ్‌గా తుహిన్‌ కాంత పాండే 2025, ఫిబ్రవరి 27న నియమితులయ్యారు.

మూడేళ్ల ఈయన ఈ పదవిలో ఉంటారు. సెబీ ప్రస్తుత ఛైర్‌పర్సన్‌ మాధవి పురి బచ్‌ పదవీకాలం పూర్తవుతున్నందున, ఆమె స్థానంలో మార్చి 1న పాండే బాధ్యతలు చేపడతారు. 

ప్రస్తుతం పండే ఆర్థిక కార్యదర్శిగా ఉన్నారు.