Published on Mar 27, 2025
Current Affairs
సెపక్‌తక్రా ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణం
సెపక్‌తక్రా ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణం

సెపక్‌త్రా ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు తొలిసారి స్వర్ణం గెలుచుకుంది.

2025, మార్చి 26న పట్నాలో జరిగిన ఫైనల్లో భారత జట్టు 2-1తో జపాన్‌పై విజయం సాధించింది.

గతంలో భారత్‌ అత్యుత్తమంగా మూడో స్థానం సాధించింది. 2017, 2022లో కాంస్య పతకాలు గెలుచుకుంది. 

మరోవైపు భారత మహిళల జట్టు కాంస్యం సాధించింది.