Please re-enter your password to continue with this action.
భారత నౌకాదళానికి 40 ఏళ్ల పాటు సేవలందించిన జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధుఘోష్ ఇక శాశ్వతంగా విశ్రాంతి తీసుకోనుంది. 2025, డిసెంబరు 20న దీన్ని లాంఛనంగా నేవీ నుంచి ఉపసంహరించారు. ముంబయిలోని నేవల్ డాక్యార్డ్లో ఈ కార్యక్రమం జరిగింది.