ప్రధాని నరేంద్ర మోదీ 2026, జనవరి 16న న్యూదిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ‘స్టార్టప్ ఇండియా’ పదో వార్షికోత్సవ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. భారత దేశంలో స్టార్టప్ సంస్థలు తయారీ, డీప్ టెక్నాలజీ రంగాలపై దృష్టి పెట్టాలని మోదీ పేర్కొన్నారు.
2016-16లో దేశంలో 500 అంకుర సంస్థలు ఉంటే, ప్రస్తుతం 2 లక్షల పైనే ఉన్నాయి.