సంజయ్సింగ్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు సంజయ్సింగ్ యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
2025, మార్చి 24న యూడబ్ల్యూడబ్ల్యూ- ఆసియా జనరల్ అసెంబ్లీ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో సంజయ్ విజయం సాధించాడు.
మొత్తం 38 ఓట్లలో సంజయ్కు 22 లభించాయి.