Published on Jan 1, 2025
Current Affairs
సీఎస్‌గా విజయానంద్‌ బాధ్యతల స్వీకరణ
సీఎస్‌గా విజయానంద్‌ బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్‌ 2024, డిసెంబరు 31న బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పటివరకు సీఎస్‌గా సేవలందించిన నీరబ్‌కుమార్‌ అదే రోజు పదవీ విరమణ చేశారు.

ఆయన స్థానంలో విజయానంద్‌ బాధ్యతలు చేపట్టారు.

2025 నవంబరు వరకు విజయానంద్‌ ఈ పదవిలో ఉంటారు.