కోల్కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టు (ఎస్పీఎంపీకే) ఒప్పంద ప్రాతిపదికన ట్రైనీ డాక్ పైలట్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ట్రైనీ డాక్ పైలట్: 10
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ నాటికల్ సైన్స్లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 1-03-2025 తేదీ నాటికి 25 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ. 50,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్ ఆధారంగా.
చిరునామా: డైరెక్టర్, మెరైన్ డిపార్ట్మెంట్, శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్, కోల్కతా, 15వ స్ట్రాండ్ రోడ్, కోల్కతా-700001.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ప్రొఫియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.