వాల్ట్ డిస్నీ కొత్త ఛైర్మన్గా జేమ్స్ గోర్మన్ 2025 జనవరి 2న బాధ్యతలు చేపట్టనున్నారు. డిస్నీ బోర్డులో తొమ్మిదేళ్ల పాటు సేవలు అందించిన మార్క్ పార్కర్ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగుతుండటంతో, ఆయన స్థానంలో గోర్మన్ నియమితులయ్యారు.
2026 ప్రారంభంలో కొత్త సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణ అధికారి) పేరును కూడా ప్రకటించే అవకాశం ఉందని వాల్ట్ డిస్నీ తెలిపింది.