Published on Jul 4, 2025
Current Affairs
రూ.1.3 లక్షల కోట్లకు పంచదార పరిశ్రమ
రూ.1.3 లక్షల కోట్లకు పంచదార పరిశ్రమ

భారతీయ పంచదార పరిశ్రమ రూ.1.3 లక్షల కోట్ల స్థాయికి చేరిందని కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీస్‌ లిమిటెడ్‌ నిర్వహించిన ‘కోఆపరేటివ్‌ షుగర్‌ ఇండస్ట్రీ కాన్‌క్లేవ్‌ 2025 - నేషనల్‌ ఎఫిషియెన్సీ అవార్డ్‌ సెరెమొనీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.