తెలంగాణలో 2025, మే నెలాఖరు నాటికి రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3,11,28,921గా ఉంది. 2025, జనవరి 26 నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్కార్డుల మంజూరు ప్రక్రియ మొదలైంది.
జనవరి 26, ఫిబ్రవరి 28, ఏప్రిల్ 24, మే నెల 23 తేదీల్లో నాలుగు విడతల్లో కొత్తగా 2,03,156 కార్డులు మంజూరుచేశారు.
అలాగే తొమ్మిది విడతల్లో పాత కార్డుల్లో కొత్త సభ్యులుగా 29,81,356 మంది పేర్లను నమోదుచేశారు.
2025 జనవరి 1 నాటికి పాత కార్డుల వివరాలిలా..
కార్డుల రకం |
కార్డుల సంఖ్య |
లబ్ధిదారులు |
ఆహార భద్రత కార్డులు |
54,66,844 |
1,91,69,600 |
రాష్ట్ర ఆహార భద్రత కార్డులు |
35,28,438 |
89,77,965 |
మొత్తం |
89,95,282 |
2,81,47,565 |