దిల్లీలోని రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (రైల్టెల్) వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు సంఖ్య: 48 (యూఆర్-21; ఓబీసీ-13; ఎస్సీ-08; ఎస్టీ-01; ఈడబ్ల్యూఎస్-08)
వివరాలు:
విభాగాలు: సిగ్నలింగ్, మార్కెటింగ్, ఫైనాన్స్
1. అసిస్టెంట్ మేనేజర్: 30
2. డిప్యూటీ మేనేజర్: 18
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్/బీఈ, డిప్లొమా, ఎంబీఏ/పీజీడీఎం, పీజీ డిప్లొమాలో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 జూన్ 30 నాటికి అసిస్టెంట్ మేనేజర్కు 21 - 28 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్కు 21 - 30 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు అసిస్టెంట్ మేనేజర్కు రూ.30,000 - రూ.1,20,000, డిప్యూటీ మేనేజర్కు రూ.40,000 - రూ.1,40,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.600.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్ 30.