Published on Sep 24, 2024
Current Affairs
రియా సింఘా
రియా సింఘా

గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన రియా సింఘా (18) ‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024’ టైటిల్‌ గెలుచుకున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్‌ తరఫున ‘మిస్‌ యూనివర్స్‌’ కిరీటం కోసం పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌ వేదికగా 2024, సెప్టెంబరు 23న జరిగిన ఈ పోటీల్లో సుమారు 51 మంది ఫైనలిస్టులతో పోటీపడి రియా ఈ కిరీటాన్ని సొతం చేసుకున్నారు.