Published on May 26, 2025
Current Affairs
రన్నరప్‌ శ్రీకాంత్‌
రన్నరప్‌ శ్రీకాంత్‌

మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ రన్నరప్‌గా నిలిచాడు. 

2025, మే 25న కౌలాలంపూర్‌లో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 11-21, 9-21తో రెండో సీడ్‌ లీ షై ఫెంగ్‌ (చైనా) చేతిలో ఓడాడు. 

నిలకడగా రాణించి ఆరేళ్ల తర్వాత ఇప్పుడే ఓ బీడబ్ల్యూఎఫ్‌ టోర్నీ ఫైనల్లో శ్రీకాంత్‌ అడుగుపెట్టాడు.