పేద విద్యార్థుల విద్యను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ అబిడ్స్లోని రెడ్డి జనసంఘం ఆర్థికంగా చేయూతనందిస్తోంది. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2024-2025 సంవత్సరానికి గాను స్కాలర్షిప్లను అందిజేయనున్నట్లు రెడ్డి జనసంఘం తెలియజేసింది.
వివరాలు:
రెడ్డి జనసంఘం 2024-25 ఉపకారవేతనాలు
అర్హత: ప్రస్తుత విద్యాసంవత్సరంలో డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు అర్హులు.
దరఖాస్తు తేదీలు: 2024 అక్టోబర్ 1 నుంచి 31 వరకు.
వివరాలకు: 040-24752986, 7981956543
Website:http://reddyjanasangham.com/