గురుగ్రామ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) ఒప్పంద ప్రాతిపదికన ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ఇంజినీర్(సివిల్): 07
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్)లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 2025 నవంబర్ 30వ తేదీ నాటికి 40 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.23,340.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.300.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్ 30.
Website:https://www.rites.com/Career