గురుగ్రామ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) రెసిడెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 54
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(మెటలాజికల్, మెకానికల్ ఇంజినీరింగ్), డిప్లొమా(మెకానికల్, సివిల్)లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 11-03-2025 తేదీ నాటికి 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.23,340.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11 మార్చి 2025
Website:https://www.rites.com/Career