ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్గావ్లోని రైల్ ఇండియా టెక్ని్కల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) ఒప్పంద ప్రాతిపదికన టెక్నీషియన్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 15
వివరాలు:
అర్హత: పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అప్రెంటిస్ (సివిల్ ఇంజినీరింగ్) సర్టిఫికేట్ తప్పనిసరి.
జీతం: నెలకు రూ.22,000-రూ.66,000.
దరఖాస్తు ఫీజు: రూ.600; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.300.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 8-11-2024.
Website:https://www.rites.com/