గురుగ్రామ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్).. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ జోన్లలో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అసిస్టెంట్ మేనేజర్: 400
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్, మెకానికల్, మెటలర్జీ, కెమికల్, ఐటీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మ,
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఐటీ, మెటలర్జీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 40 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.42,478.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.300.
దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 26.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్ 25.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
రాత పరీక్ష తేదీ: 2026 జనవరి 11.
పరీక్ష కేంద్రాలు: దిల్లీ/గురుగ్రామ్, ముంబయి, బెంగళూరు, కోల్కతా, భువనేశ్వర్, హైదరాబాద్, బిలాయ్, చెన్నై, పట్నా, లఖ్నవూ.
Website:https://www.rites.com/Career