గురుగ్రామ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) 2025-26 సంవత్సరానికి వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 252
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 146
2. డిప్లొమా అప్రెంటిస్: 49
3. ట్రేడ్ అప్రెంటిస్(ఐటీఐ): 57
విభాగాలు: సివిల్, అర్కిటెక్చర్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్, మెకానికల్, కెమికల్, మెటలర్జీ, ఫైనాన్స్, హెచ్ఆర్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్లో ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు రూ.14,000, డిప్లొమా అప్రెంటిస్కు రూ.12,000, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్కు రూ.10,000.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 నవంబర్ 17.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్ 5.
Website:https://www.rites.com/Career