Published on Oct 16, 2024
Current Affairs
రాజ్యసభ నైతిక విలువల కమిటీ ఛైర్మన్‌గా ఘనశ్యామ్‌
రాజ్యసభ నైతిక విలువల కమిటీ ఛైర్మన్‌గా ఘనశ్యామ్‌

రాజస్థాన్‌కు చెందిన భాజపా ఎంపీ ఘనశ్యామ్‌ తివారీ రాజ్యసభ నైతిక విలువల కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కమిటీ పునర్నిర్మాణంలో భాగంగా ఎగువసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఈ నియామకాన్ని చేపట్టారు. 2024, అక్టోబరు 11 నుంచి ఇది అమలులోకి వచ్చింది.