రాజస్థాన్కు చెందిన భాజపా ఎంపీ ఘనశ్యామ్ తివారీ రాజ్యసభ నైతిక విలువల కమిటీ ఛైర్మన్గా నియమితులయ్యారు. కమిటీ పునర్నిర్మాణంలో భాగంగా ఎగువసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఈ నియామకాన్ని చేపట్టారు. 2024, అక్టోబరు 11 నుంచి ఇది అమలులోకి వచ్చింది.