Published on Oct 1, 2024
Current Affairs
‘రాజ్యమాత- గోమాత’
‘రాజ్యమాత- గోమాత’

మహారాష్ట్ర ప్రభుత్వం దేశవాళీ ఆవులను ‘రాజ్యమాత- గోమాత’గా 2024, సెప్టెంబరు 30న ప్రకటించింది. వేదకాలం నుంచి ఉన్న ఆవుల ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకొని, ముంబయిలో రాష్ట్ర కేబినేట్‌ సమావేశం తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ వెల్లడించారు.