న్యూ దిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్ఎస్) ఎగ్జామినేషన్- 2025 నోటిఫికేషన్ను విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 47
వివరాలు:
ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్): 12 పోస్టులు
ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్ఎస్): 35 పోస్టులు
అర్హత:
ఎకనామిక్ సర్వీస్కు అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ లేదా ఎకనామెట్రిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.
స్టాటిస్టికల్ సర్వీస్కు అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ (స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు 01.08.2025 నాటికి తప్పనిసరిగా 21- 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పరీక్ష విధానం: వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా.
నెగిటివ్ మార్కింగ్: ఆబ్జెక్టివ్-టైప్ పేపర్లకు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము: రూ.200(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 04.03.2025.
పరీక్ష తేదీ ప్రారంభం: 20.06.2025.
పరీక్షా కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబయి, పట్న తదితరాలు..
Website:https://upsc.gov.in/
Apply online:https://upsconline.gov.in/upsc/OTRP/