మహాత్మా జ్యోతిబా ఫులె తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (ఎంజేటీబీసీ) హైదరాబాద్ 2025-2026 విద్యా సంత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీఏ, బీఎఫ్టీ, బీహెచ్ఎంసీటీ.
అర్హత: ఇంటర్మీడియట్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: దోస్త్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.225, మెయింటెనెన్స్ ఛార్జెస్ రూ.1000, కాషన్ డిపాజిట్ రూ.1000.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 5.
Website:https://tgrdccet.cgg.gov.in/TGRDCWEB/
Apply online:https://cggpggateway.cgg.gov.in/PAYMENTSSPR/paymentEntrytgrdc15032025.tgrdc2025