మారిషస్లో భారతదేశ తదుపరి హైకమిషనర్గా అనురాగ్ శ్రీవాత్సవ 2024, నవంబరు 16న నియమితులయ్యారు. 1999 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యాలయంలో నేపాల్-భూటాన్ విభాగానికి సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్నారు.
హిందూ మహాసముద్రం ప్రాంతంలో వ్యూహాత్మక ద్వీప దేశంగా ఉన్న మారిషస్లో ప్రస్తుతం భారత హైకమిషనర్గా కె.నందిని సింగ్లా ఉన్నారు.