2024 ఏడాదికి గాను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మేటి ఆటగాడిగా భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, ఉత్తమ గోల్కీపర్గా శ్రీజేష్ ఎంపికయ్యారు. 2024.
నవంబరు 9న లాసానెలో జరిగిన 49వ ఎఫ్ఐహెచ్ కాంగ్రెస్లో వారు ఈ అవార్డులు స్వీకరించారు. ఈ ఇద్దరూ ఎఫ్ఐహెచ్ అవార్డులకు ఎంపికవడం ఇది మూడోసారి. 2020-21, 2021-22లోనూ వీళ్లు ఈ పురస్కారాలు సొంతం చేసుకున్నారు.