Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 3, 2025
Current Affairs
మొక్కజొన్న ఉత్పాదకతలో ఆంధ్రాదే అగ్రస్థానం
మొక్కజొన్న ఉత్పాదకతలో ఆంధ్రాదే అగ్రస్థానం

పంటల ఉత్పాదకత పరంగా ఆంధ్రప్రదేశ్‌ మొక్కజొన్నలో దేశంలో తొలిస్థానంలో, వరి, మినుము పంటల్లో రెండో స్థానంలో నిలిచింది. 2024-25 లెక్కల ప్రకారం కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్‌నాథ్‌ ఠాకూర్‌ 2025, డిసెంబరు 2న లోక్‌సభలో ఈ విషయం వెల్లడించారు. కంది ఉత్పాదకతలో దేశంలో ఏపీ అట్టడుగున ఉంది. శనగలో 12, పెసలులో 6, వేరుశనగలో 13, సోయాబిన్‌లో 7, చెరకులో 4, పత్తిలో 9వ స్థానంలో నిలిచింది.