Published on Jan 21, 2025
Current Affairs
భారత్‌లో సైన్స్‌ పట్ల ప్రజావిశ్వాసం ఎక్కువే
భారత్‌లో సైన్స్‌ పట్ల ప్రజావిశ్వాసం ఎక్కువే

భారత్‌లో శాస్త్ర, సాంకేతిక రంగాల పట్ల ప్రజా విశ్వాసం అధికంగానే ఉందని ఓ సర్వేలో తేలింది.

ఈ విషయంలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండగా, ఈజిప్ట్‌ మొదటిస్థానంలో ఉంది. 68 దేశాల్లో ఈ సర్వే జరిగింది.

ఆస్ట్రేలియా అయిదు, బంగ్లాదేశ్‌ ఆరు, న్యూజిలాండ్‌ 9, అమెరికా 12వ స్థానాల్లో నిలిచాయి.