Published on Dec 12, 2024
Current Affairs
భారత్‌లో పెరిగిన అణువిద్యుత్తు సామర్థ్యం
భారత్‌లో పెరిగిన అణువిద్యుత్తు సామర్థ్యం

2014 నుంచి దశాబ్ద కాలంలో భారత అణువిద్యుత్తు సామర్థ్యం 4,780 మెగావాట్ల నుంచి 8,081 మెగావాట్లకు చేరిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ 2024, డిసెంబరు 11న లోక్‌సభలో తెలిపారు.

2031-32 నాటికల్లా దేశ అణు విద్యుత్తు సామర్థ్యం 22,480 మెగావాట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.