Published on Jan 2, 2025
Current Affairs
భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశంగా పాక్‌
భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశంగా పాక్‌

ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో పాకిస్థాన్‌ 2025, జనవరి 1 నుంచి తాత్కాలిక సభ్యదేశంగా చేరింది.

జపాన్‌ స్థానంలో పాక్‌కు తాత్కాలిక సభ్య దేశ హోదా దక్కింది. పాక్‌కు ఈ హోదా దక్కడం ఇది ఎనిమిదో సారి.

ఈ దేశంతోపాటు డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా కూడా కొత్తగా భద్రతా మండలిలోకి వచ్చాయి.