Published on Dec 10, 2024
Current Affairs
బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్‌
బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్‌

బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్‌ సైకియా 2024, డిసెంబరు 7న నియమితుడయ్యాడు.

ఇన్నాళ్లూ కార్యదర్శిగా ఉన్న జై షా ఇటీవలే ఐసీసీ ఛైర్మన్‌ పదవి చేపట్టడంతో దేవజిత్‌కు అవకాశం దక్కింది.

మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటరైన దేవజిత్‌ బీసీసీఐలో సంయుక్త కార్యదర్శిగానూ కొనసాగుతున్నాడు.