Published on Jun 13, 2025
Current Affairs
బీసీజీ నివేదిక
బీసీజీ నివేదిక

 బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) భారతదేశంలో కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి, నిపుణులపై 2025, జూన్‌ 12న నివేదిక విడుదల చేసింది.

దీని ప్రకారం, ప్రస్తుతం భారత్‌లో 6 లక్షల మంది ఏఐ నిపుణులు ఉండగా, 2027 నాటికి ఈ సంఖ్య 12.5 లక్షలకు చేరుకుంటుందని అంచనా. 

అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో ఏఐ నిపుణులు ఉన్నది మన దేశంలోనే.

ప్రపంచ వ్యాప్త ఏఐ నిపుణుల్లో 16 శాతం మంది ఇక్కడ ఉన్నారు.