బ్రిటన్ నౌకాదళంలో సిబ్బందికి ధార్మిక, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసేందుకు తొలిసారిగా ఒక హిందూ చాప్లెయిన్ (పురోహితుడి)ని నియమించారు. క్రైస్తవుడు కాని వ్యక్తి చాప్లెయిన్గా ఎంపిక కావడం ఇదే ప్రథమం. హిమాచల్ప్రదేశ్కు చెందిన భాను అత్రి ఈ పదవికి ఎంపికయ్యారు.