Published on Oct 23, 2024
Current Affairs
బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు
బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు

‘బ్రిక్స్‌’ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు 2024, అక్టోబరు 22న రష్యాలోని కజన్‌ నగరం వేదికగా ప్రారంభమైంది.

‘ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం’ ఈ ఏడాది (2024) సదస్సు ప్రధాన నినాదం.

ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇతర నేతలు పాల్గొన్నారు. 

బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో బ్రిక్స్‌ కూటమి ఏర్పాటైంది.