Published on Sep 3, 2024
Current Affairs
బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఎస్‌యు-5
బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఎస్‌యు-5

బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఎస్‌యు-5 విభాగంలో భారత్‌ రెండు పతకాలు సాధించింది. తులసిమతి మురుగేశన్‌ రజతం గెలవగా, మనీషా రామ్‌దాస్‌ కాంస్యం సాధించింది. వీళ్లిద్దరూ తమిళనాడుకు చెందిన క్రీడాకారిణులే. 

* ఫైనల్లో తులసిమతి చైనా అమ్మాయి యాంగ్‌ కియుగ్జియా చేతిలో ఓడి రజతానికి పరిమితమైంది.

* మనీషా కేథరిన్‌ (డెన్మార్క్‌)ను ఓడించి కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది.