ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) బిహార్, చత్తస్గఢ్, దిల్లీ, గుజరాత్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్ జోన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 400
వివరాలు:
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 తేదీ నాటికి 20 - 28 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.12,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15-03-2025.
Website: https://bankofindia.co.in/career/recruitment-notice