న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఒప్పంద ప్రాతిపదికన మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 06
వివరాలు:
విభాగాలు: ఎస్ఎండీ/ ఐఆర్ అండ్ టీఐఎస్డీ, టీఎన్ఎండీ, ఎన్ఐటీఎస్.
అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్), ఇంజినీరింగ్, ఎంఏ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.1.5 లక్షలు.
వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హత, ఉద్యోగానుభవం, టెక్నికల్ నాలెడ్జ్, షార్ట్లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.01.2025.
Website:https://www.bis.gov.in/