Published on Sep 8, 2025
Current Affairs
పీవీ ఫౌండేషన్‌ అవార్డు
పీవీ ఫౌండేషన్‌ అవార్డు

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఎకనమిక్స్‌ అవార్డును... మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ప్రకటించారు. 2025, సెప్టెంబరు 6న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఫౌండేషన్‌ సభ్యులు మన్మోహన్‌సింగ్‌ సతీమణి గురుశరణ్‌కౌర్‌కు అందజేశారు.