Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 9, 2026
Current Affairs
ప్రధాని అన్వర్‌ ఇబ్రహీంతో మోదీ భేటీ
ప్రధాని అన్వర్‌ ఇబ్రహీంతో మోదీ భేటీ

మలేసియా పర్యటనలో భాగంగా 2026, ఫిబ్రవరి 8న ప్రధాని నరేంద్ర మోదీ పుత్రజయ నగరం వేదికగా ఈ దేశ ప్రధాని అన్వర్‌ ఇబ్రహీంతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సెమీ కండక్టర్లు సహా కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి 11 ఒప్పందాలపై వారి సమక్షంలో సంతకాలు జరిగాయి. ఉగ్రవాదంపై పోరులో భాగంగా భారత్, మలేసియాలు నిఘా వర్గాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయని మోదీ వెల్లడించారు. రెండు దేశాల పరిధిలోని సముద్ర మార్గాల భద్రతకూ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.