రామేశ్వరం ద్వీపానికి వెళ్లేందుకు నూతనంగా నిర్మించిన పాంబన్ వర్టికల్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ 2025, ఏప్రిల్ 6న ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
వంతెనతో పాటు పట్టాలకు రూ.700 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు.
ఈ వంతెనపై నుంచి ప్రయాణించే తొలి రైలు రామేశ్వరం-తాంబరం ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు.