హరియాణాలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు సంఖ్య: 115
వివరాలు:
1. మేనేజర్ (ఎలక్ట్రికల్)- 09
2. డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్)- 48
3. అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్)- 58
అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: మేనేజర్ పోస్టుకు 39; డిప్యటీ మేనేజర్కు 36, అసిస్టెంట్ మేనేజర్కు 33 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్: నెలకు మేనేజర్ పోస్టుకు రూ.1,13,500; డిప్యటీ మేనేజర్కు రూ.97300; అసిస్టెంట్ మేనేజర్కు రూ.76,700.
ఎంపిక ప్రక్రియ: షార్ట్లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12-03-2025.
Website:https://www.powergrid.in/job-opportunities
Apply online:https://careers.powergrid.in/recruitment-nextgen/h/login.aspx