Published on Sep 20, 2025
Government Jobs
పంజాబ్‌ సింథ్‌ బ్యాంక్‌లో మేనేజర్‌ ఉద్యోగాలు
పంజాబ్‌ సింథ్‌ బ్యాంక్‌లో మేనేజర్‌ ఉద్యోగాలు

పంజాబ్‌ సింథ్‌ బ్యాంక్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన క్రెడిట్ మేనేజర్‌, అగ్రికల్చర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 190

వివరాలు:

1. క్రెడిట్ మేనేజర్‌: 130

2. అగ్రికల్చర్ మేనేజర్‌: 60

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/సీఎంఏ/సీఎఫ్‌ఎంఏ/ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 23 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ.64,820 - రూ.93,960.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 100.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 10.

Website:https://punjabandsind.bank.in/content/recruitment