రాజస్థాన్లోని రావత్భట్ రాజస్థాన్ సైట్లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) వివిధ ట్రేడ్ల్లో ఏడాది శిక్షణకు ట్రేడ్ అప్రెంటిస్ల నియామకానికి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 245
వివరాలు:
ట్రేడ్ అప్రెంటిస్లు: 245 పోస్టులు
ఫిట్టర్- 68
ఎలక్ట్రీషియన్ - 68
మెకానిక్- 68
సీఓపీఏ (COPA) - 10
టర్నర్- 10
మెషినిస్ట్- 10
వెల్డర్- 11
అర్హత: గుర్తింపు పొందిన సంస్థల నుంచి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18/03/2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9,600.
ఎంపిక విధానం: విద్యార్హత మెరిట్ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ముందుగా NAPS 2.0 పోర్టల్లో అనంతరం ఎన్పీసీఐఎల్ వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 26.02.2026.
దరఖాస్తు గడువు: 18.03.2026.
Website: https://npcil.nic.in/index.aspx